- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరీంనగర్: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి శుక్రవారం కరీంనగర్లో పర్యటించనున్నారు. కాగా, తడిసిన ప్రతిగింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలనీ, రైతులు మోసపోకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Tags : Uttamkumarreddy, tour, Karimnagar, oday, rain, formers, buying centers
Next Story