- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీపీసీసీ పదవిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడే నేతల సంఖ్య రోజురోజుకూ ఎక్కువైపోతుండటంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, కోర్ కమిటీ సభ్యులతో ఏఐసీసీ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్లోని గాంధీభవన్లో అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… పీసీసీ చీఫ్ ఎవరైనా తాను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. అంతేగాకుండా శుక్రవారం మణికం ఠాగూర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పీసీసీ అభ్యర్థిపై తన అభిప్రాయం చెప్పలేదని అన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయమే తన నిర్ణయం అన్నారు.
Next Story