- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కృష్ణా నదిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలను ఎలా వినియోగించుకోవాలో ఏపీ, తెలంగాణను కృష్ణా నది బోర్డు దిశానిర్ధేశం చేసింది. దీనిపై బుధవారం ఇరు రాష్ట్రాల అధికారులతో కృష్ణా నది బోర్డు సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో ఉన్ననీటిని పంపకాలు చేసింది. ప్రస్తుతం తెలంగాణ 36 టీఎంసీలు, ఏపీ 17 టీఎంసీలు వాడుకోవాలని ఆదేశించింది. ఈ నీటిని ఆగస్ట్ 31 వరకు నీటిని వాడుకునేలా బోర్గు అనుమతి ఇచ్చింది. కాగా తెలంగాణ క్వారీ ఓవర్ నీటిని కావాలని కోరింది. దీనిపై త్రిసభ్య కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని కృష్ణా నది బోర్డు తెలిపింది.
Next Story