- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళితుడిపై అగ్రవర్ణాల దాడి..
by Batti.Sumithra |
<p> తమిళనాడులోని విల్లుపురం జిల్లా సెంజిలో దారుణం చోటుచేసుకుంది. పంటపొలాల్లో మల విసర్జన చేశాడని ఓ దళితునిపైన అగ్రవర్ణాల వారు దాడులు చేశారు.ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గొడవను సర్దుమనిచారు. అనంతరం యువకుడిని అలాగే గాయాలతో ఇంటికి పంపించివేశారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే దెబ్బలు తట్టుకోలేక ఆ దళిత యువకుడు మృతి చెందాడు.దీంతో కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు దాడికి పాల్పడిన వారిని […]</p>

X
తమిళనాడులోని విల్లుపురం జిల్లా సెంజిలో దారుణం చోటుచేసుకుంది. పంటపొలాల్లో మల విసర్జన చేశాడని ఓ దళితునిపైన అగ్రవర్ణాల వారు దాడులు చేశారు.ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గొడవను సర్దుమనిచారు. అనంతరం యువకుడిని అలాగే గాయాలతో ఇంటికి పంపించివేశారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే దెబ్బలు తట్టుకోలేక ఆ దళిత యువకుడు మృతి చెందాడు.దీంతో కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.లేనియెడల పెద్దఎత్తున్న నిరసనలు తెలపుతామని హెచ్చరించారు.
Next Story






