- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. యూపీలో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం యోగీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే, కర్ఫ్యూ ఉన్నప్పటికీ రాష్ట్రంలో కేసులు తగ్గకపోవడంతో.. ఈనెల 17వ తేదీ వరకు కర్ఫ్యూను పొడగిస్తున్నట్టు రాష్ట్ర అడిషనల్ ఛీప్ సెక్రటరీ నవనీత్ సెహగల్ ఓ ప్రకటనలో తెలిపారు. కర్ఫ్యూ ఉన్నందున కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతినిస్తున్నట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Next Story