- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ పరిధిలోని ఓ రహదారిపై బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న బండ్లమోటు పోలీసులు వెంటనే బొల్లాపల్లి మండలం వెల్లటూరు – సరికొండ పాలెం మధ్య మార్గంలో గల రోడ్డుపై ఆ మహిళ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె మొహంపై రక్తపు మరకలు ఉండటాన్ని వారు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story