- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: చర్చల్లో రైతుల తీరుపై కేంద్ర మంత్రి తోమర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని మీడియాకు చెప్పడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రైతులు తమ నిర్ణయాన్ని సమావేశంలోనే చెప్పాలని మంత్రి తోమర్ చెప్పారు. సమావేశంలో చెప్పకుండా మీడియాకు చెప్పడమేంటని ఆయన ప్రశ్నించారు. రైతులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని తోమర్ మండి పడ్డారు.
Next Story