- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఒక రోజు టీకాల పంపిణీలో భారత్దే మొదటి స్థానం అని కేంద్రం తెలిపింది. యూకే,ఫ్రాన్స్, అమెరికాను భారత్ అధిగమించిందని వెల్లడించింది. దేశంలో తొలిరోజు 2,07,229 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చామని చెప్పింది. రెండో రోజు ఆరు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు పేర్కొంది. ఈ రోజు 17,072 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చినట్టు తెలిపింది. రెండ్రోజుల్లో 2,24,301 మందికి కొవిడ్ టీకాలు వేసినట్టు వెల్లడించింది.
Next Story