- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: జేఈఈ, నీట్ సిలబస్లో మార్పులు లేవని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. జేఈఈ, నీట్ పరీక్షల్లో ప్రశ్నలకు ఆప్షన్లు ఉంటాయని చెప్పింది. కొన్ని బోర్డుల సిలబస్ తగ్గింపుతో ఆప్షన్లు ఉంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. నీట్కు ప్రణాళిక ఖరారు చేయాల్సి ఉందని పేర్కొంది. నీట్ ప్రశ్నపత్రంలోనూ జేఈఈ తరహా ఆప్పన్లు ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
Next Story