- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: లడఖ్ లో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. ఆయన వెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరణే ఉన్నారు. లడాఖ్ లో ఎల్ఏసీ వెంబడి ప్రస్తుత పరిస్థితులను ఆయన సమీక్షించారు. అదేవిధంగా అక్కడ ఆయన ఆర్మీ అధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ప్రస్తుతం ఇరు దేశాలు చైనా-భారత్ మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Next Story