- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తాండూరు: గత కొన్ని రోజుల క్రితం తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి అక్రమంగా ప్రవేశించిన దుండగులు కళాశాల ఆస్తులను, విలువైన సర్టిఫికెట్లను కాల్చివేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డ ఆగంతుకులను వెంటనే అరెస్టు చేయాలని కళాశాల పూర్వ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం కళాశాల గేట్లను విరగొట్టి అక్రమంగా చొరబడి కళాశాల ఆస్తులను, విలువైన సర్టిఫికెట్లను కాల్చివేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తాండూరు పట్టణ సీఐ రాజేందర్రెడ్డికి ఫిర్యాదు చేసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు భాను, జిలాని, దత్తాత్రేయ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story