- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానేరు నదిలో ఆ మృతదేహం ఎవరిదీ ?
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లా మానేరు నది తీరంలో గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గుర్తించారు పోలీసపులు. జిల్లాలోని తంగళ్ళపల్లి శివారులోగల మానేరు నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. మృతుడి పోలీసులను పోలీసులు సేకరిస్తున్నారు. మృతుడు సిరిసిల్ల ప్రాంతానికి చెందినవాడై ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో సాధారణ మరణమేనా లేక ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయాన్ని.</p>

X
దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లా మానేరు నది తీరంలో గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గుర్తించారు పోలీసపులు. జిల్లాలోని తంగళ్ళపల్లి శివారులోగల మానేరు నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. మృతుడి పోలీసులను పోలీసులు సేకరిస్తున్నారు. మృతుడు సిరిసిల్ల ప్రాంతానికి చెందినవాడై ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో సాధారణ మరణమేనా లేక ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయాన్ని.
Next Story






