మానేరు నదిలో ఆ మృతదేహం ఎవరిదీ ?

by  |
మానేరు నదిలో ఆ మృతదేహం ఎవరిదీ ?
X

దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లా మానేరు నది తీరంలో గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గుర్తించారు పోలీసపులు. జిల్లాలోని తంగళ్ళపల్లి శివారులోగల మానేరు నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. మృతుడి పోలీసులను పోలీసులు సేకరిస్తున్నారు. మృతుడు సిరిసిల్ల ప్రాంతానికి చెందినవాడై ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో సాధారణ మరణమేనా లేక ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయాన్ని.



Next Story

Most Viewed