- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి గ్రామశివారులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్ఐ శివనాగ ప్రసాద్ ఘటనాస్థలిని పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వదరల్లో మృతదేహం కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 9440795619 కు సమాచారం అందించాల్సిందిగా ఎస్ఐ తెలిపారు.
Next Story