- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. సద్దల చెరువులో గుర్తుతెలియని మృతదేహాలు కలకలం రేపాయి. చెరువులో తెలియాడుతున్న ఓ మహిళ, మరో బాలిక మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు. అయితే, ఇద్దరు కలిసే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేక ప్రమాదవ శాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story