- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టీడీపీ ప్రభుత్వ హయాంలో 5.5లక్షల ఉద్యోగాలు వచ్చాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ… మూడు రాజధానుల ఆలోచన రాష్ర్టానికి మరణ శాసనం లాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. ఇలాగైతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు.
Next Story