- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆత్మకూరు (యస్ ): తెలంగాణ నిరుద్యోగుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని తెలంగాణ జన సమితి మండల అధ్యక్షులు కొల్లు కృష్ణారెడ్డి విమర్శించారు. విద్యార్థి జన సమితి, యువజన సమితి ఆధ్వర్యంలో నవంబర్ 6న సూర్యాపేటలో నిర్వహించే నిరుద్యోగ ఆత్మస్థైర్య సదస్సు కరపత్రాన్ని శనివారం మండల పరిధిలోని నెమ్మికల్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జన సమితి, యువజన సమితి సంఘాలతో మాట్లాడారు. ఏ నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని యువత కొట్లాడిందో ఆ నియామకాలనే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్, హరినాయక్, చందు, సాయి కుమార్, నాగరాజు, వేణు తదితరులు పాల్గొన్నారు.
Next Story