- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత మామనే అల్లుడిని నరికి చంపాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం నర్సాపూర్ శివారులోని సోమిడి రాగిడి తండాలో మంచంపై పడుకున్న అల్లుడు శర్మను తన మామ గొడ్డలితో నరికి చంపాడు. మృతుడు భీంగల్ మండలం మెండోరా తండా వాసి. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో తన కూతురిని వేధిస్తున్నందున అతడిని హత్య చేసినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story