- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతిచెందిన భార్య మల్లమ్మ(60) మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్థాపం చెందిన భర్త మారారెడ్డి(65), వ్యవసాయ బావి వద్ద గురువారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని ఆరెగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. కాగా, భార్య మల్లమ్మను మారారెడ్డే పెట్రోల్ పోసి నిప్పంటించాడని, ఆ భయంతోనే ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story