- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: 2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏ3 నిందితుడు ఉదయ్ సింహాను ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. నిన్న ఏసీబీ కోర్టులో విచారణకు ఉదయ్ సింహా గైర్హాజరు కావడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద ఇవాళ ఉదయ్ సింహాను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు.
Next Story