- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : కేరళ గోల్డ్ స్కాంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిందితుల్లో ఒకరైన జయఘోష్ శుక్రవారం ఆత్మహత్యయత్నం చేశాడు. ఇతను యూఏఈ కాన్సులేట్లో గన్మెన్గా విధులు నిర్వర్తించేవాడు. ఈ స్కాంలో ముఖ్య సూత్రదారి అయిన స్వప్న జయఘోష్తో రెగ్యూలర్ గా ఫోన్ మాట్లాడినట్లు సమాచారం. ఆమె కాల్ రికార్డులను తనిఖీ చేసిన NIA అధికారులకు గన్మెన్ జయఘోష్ నెంబర్ దొరికింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా తనకు ఈ గోల్డ్ స్కాంకు ఎలాంటి సంబంధం లేదని వాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే జయఘోష్ ఆత్మహత్యాయత్నం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఈ కేసులో ఇప్పటికే నలుగురు కీలక నిందితులను NIA అరెస్టు చేసి విచారిస్తోంది.
Next Story