ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోమటిగుంట సమీపంలో స్కూటర్‌ను గ్యాస్ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌మీద వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులు చింతారెడ్డిపాలెంకు చెందిన వారని తెలుస్తోంది. అయితే, తెలిసిన వారి అంత్యక్రియలకు వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంపై ఆరా తీశారు. దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్‌ను [&hellip;]</p>

road accident
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోమటిగుంట సమీపంలో స్కూటర్‌ను గ్యాస్ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌మీద వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులు చింతారెడ్డిపాలెంకు చెందిన వారని తెలుస్తోంది. అయితే, తెలిసిన వారి అంత్యక్రియలకు వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంపై ఆరా తీశారు. దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story