విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

by  |
విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి
X

దిశ,వెబ్ డెస్క్:
కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులో విద్యుత్ షాక్‌తో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఘటన వివరాల్లో కెళితే…నగరంలోని ఓ బట్టల షాపునకు చెందిన ఫ్లెక్సీని ఇద్దరు కార్మికులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలోనే ఇద్దరు కార్మికులకు కరెంట్ షాక్ తగిలింది. దీంతో బాషా, కొండయ్య అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు.


Next Story