జేసీబీ, కారు ఢీ.. ఇద్దరు దుర్మరణం

by  |

దిశ, వెబ్ డెస్క్: యూసుఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జేసీబీ-కారు ఢీ కొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలో గురువారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం స్థానిక ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed