- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తమిళనాడులో జరిగిన ఘోర ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. చెన్నైలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 15 అడుగుల భారీ గేట్ను పక్కకు జరుపుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఇదే సమయంలో అక్కడే ఉన్న రైల్వే ఇంజినీర్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గేట్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు.
Next Story