సత్తెనపల్లి ఒకటి.. బాపట్లలో మరొకటి

by  |
సత్తెనపల్లి ఒకటి.. బాపట్లలో మరొకటి
X

దిశ, అమరావతి బ్యూరో: కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో పరీక్షలు వేగవంతం చేసేందుకు అదికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరో రెండు ట్రూ నాట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గుంటూరు జిల్లాలో సత్తేనపల్లి, బాపట్లలోని ప్రభుత్వాస్పత్రిల్లో ఈ కేంద్రాలను అదికారులు ఏర్పాటు చేయనున్నారు.


Next Story