- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
తిరువనంతపురం : కేరళను జికా వైరస్ వదిలి పెట్టడం లేదు. తాజాగా రాష్ట్రంలో మరో రెండు జికా వైరస్ కేసులను అధికారులు గుర్తించారు. తిరువనంతపురంలోని కుమరపురానికి చెందిన మహిళ(42), కొల్లాంలోని కొట్టారాక్కరకు చెందిన మహిళ(30)లకు జికా పాజిటివ్గా తేలినట్టు అధికారులు శనివారం వెల్లడించారు.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు జికా వైరస్ బారిన పడి వారి సంఖ్య 46కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. వారిలో ఎవరూ ఇప్పటివరకు ఆస్పత్రిలో చేరలేదని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు అధికారులు చెప్పారు.
Next Story