- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జలపాతంలో పడి ఇద్దరు మృతి
<p>దిశ, మహబూబాబాద్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఏడుబావుల జలపాతంలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈఘటన గంగారం మండలంలో చోటుచేసుకుంది. మృతులు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కల్లూరు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, అంజిరెడ్డిలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, మహబూబాబాద్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఏడుబావుల జలపాతంలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈఘటన గంగారం మండలంలో చోటుచేసుకుంది. మృతులు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కల్లూరు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, అంజిరెడ్డిలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






