రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి

by  |
రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జలదంకి మండలం బ్రహ్మణక్రాక దగ్గర చోటుచేసుకుంది. మృతులు మల్యాద్రి, రవీంద్రగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed