- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆర్మూర్: ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ భారీగా కేసులు పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని డొంకేశ్వర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్య సిబ్బంది కరోనా పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్ గంగరెడ్డి తెలిపారు. వారు నిత్యం నిజామాబాద్ నుంచి డొంకేశ్వర్ ఆసుపత్రిలో విధులకు వచ్చేవారు. బుధవారం డొంకేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఇద్దరికి పాజిటివ్ రాగా, నలుగురికి నెగిటివ్ వచ్చింది. దీంతో వారి ప్రైమరీ కాంటాక్ట్ వివరాలను ఆరా తీస్తున్నారు.
Next Story