- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదోని మండలం కడితోట గ్రామంలో ప్రమాదవశాత్తు.. పొలం వద్ద ఉన్న నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పొలంలో పనుల్లో ఉండి చిన్నారుల తల్లిదండ్రులు వారిని పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారుల మృతితో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. </p>

X
దిశ, వెబ్డెస్క్ : కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదోని మండలం కడితోట గ్రామంలో ప్రమాదవశాత్తు.. పొలం వద్ద ఉన్న నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పొలంలో పనుల్లో ఉండి చిన్నారుల తల్లిదండ్రులు వారిని పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారుల మృతితో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






