గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

by  |
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి
X

దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి- కాళేశ్వరం ప్రధాన రహదారిపై బొగ్గుల వాగువద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులను రుద్రారం గ్రామానికి చెందిన రాకేశ్(18) భూపాలపల్లికి చెందిన రోహిత్ (19)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed