- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్టేషన్ ఘన్పూర్: రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం నమిలిగొండ శివారులో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ ఘన్పూర్ నుండి జఫర్గఢ్ వైపు వెళుతున్న డీసీఎం నమిలిగొండ శివారులో ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న పాలకుర్తికి చెందిన ఆలకుంట్ల రాజు (36), శివునిపల్లి గ్రామానికి చెందిన రాజు (35) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- 2 killed
Next Story