- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు కూలీలను బలి తీసుకుంది. అద్దంకి ప్రధాన రోడ్డు మీదుగా వస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు.
Next Story