ఏపీలో బ్లాక్ ఫంగస్ టెన్షన్.. ఇద్దరు మృతి

by  |
ఏపీలో బ్లాక్ ఫంగస్ టెన్షన్.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే, కొత్తగా బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కొవిడ్ నుంచి కోలుకున్న పేషంట్లు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు. బ్లాక్ ఫంగస్ సోకి గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. షుగర్ కంట్రోల్ లేకుండా ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్లే బ్లాక్ ఫంగస్ సోకుతుందంటున్న డాక్టర్లు చెబుతున్నారు.



Next Story

Most Viewed