- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే, కొత్తగా బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కొవిడ్ నుంచి కోలుకున్న పేషంట్లు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు. బ్లాక్ ఫంగస్ సోకి గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. షుగర్ కంట్రోల్ లేకుండా ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్లే బ్లాక్ ఫంగస్ సోకుతుందంటున్న డాక్టర్లు చెబుతున్నారు.
- Tags
- black fungus
- dead
Next Story