అతిగా మద్యం తాగి ఇద్దరు మృతి..!

by  |
అతిగా మద్యం తాగి ఇద్దరు మృతి..!
X

దిశ, వెబ్‎డెస్క్: అతిగా మద్యం తాగి ఇద్దరు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓర్వకల్లు మండలం లొద్దిపల్లెలో మద్యం తాగి ఇద్దరు వ్యక్తలు మృతి చెందారు. మృతులు నాగమద్దయ్య, స్వాములుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

Next Story