- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణానదిలో ఇద్దరు గల్లంతు..!
<p>దిశ, వెబ్డెస్క్: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు బాలికలు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా… మరో బాలికను జాలర్లు కాపాడారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు బాలికలు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా… మరో బాలికను జాలర్లు కాపాడారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story






