- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: రాష్ర్టంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ.. విలయతాండవం చేస్తోంది. తాజాగా కొమురం భీం జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగజ్నగర్ మండలం ఈస్గావ్ గ్రామంలోని ఓ కుటుంబంలోని భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీనిని ఆసిఫాబాద్ జిల్లా వైద్యాధికారి కొమరం బాలు ధృవీకరించారు. ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన వీరికి పాజిటివ్ రావడం గ్రామంలో కలకలం సృష్టిస్తోంది. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 20కి చేరాయి.
Next Story