- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్:
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. బానాపూర్ తండాలోని అటవీ ప్రాంతంలో తవ్విన కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. అటవీ ప్రాంతంలోని పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు భూక్య జగన్( 10), భూక్య శివ( 8) లను అడవి పందులు వెంబడించాయి. దీంతో పరుగెత్తుకుంటూ వచ్చిన చిన్నారులు … రిజర్వు ఫారెస్టు కోసం తవ్విన కందకంలో పడ్డారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు కందకంలో నీరు చేరింది. దీంతో నీటిలో మునిగిపోయి ఇద్ధరు చిన్నారులు మరణించారు. దీనిపై లింగం పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story