రైలు ఢీకొని అన్నదమ్ములు మృతి

by  |
రైలు ఢీకొని అన్నదమ్ములు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రైలు ఢీ కొని అన్నదమ్ములు మృతి చెందారు. ఈ విషాద ఘటన కొమురంభీం జిల్లాలో చోటు చేసుకుంది. సిర్పూర్ (టి) మండల కేంద్రంలో రైలు ఢీ కొని ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దివిటె శ్రీకాంత్, దిలీప్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్నదమ్ముల మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed