ఈతకని వెళ్లి.. ఇద్దరు యువకులు మృతి

by  |
ఈతకని వెళ్లి.. ఇద్దరు యువకులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకని వెళ్లి కాల్వలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని చీరాల మండలం బోయినవారి పాలెంలో ఆదివారం వెలుగులోకివచ్చింది.

మృతులు డేవిడ్, కుంచపల్లి రాజుగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed