రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి

by  |
రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి
X

దిశ,వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేరేడు చర్ల మండలం ముత్యాలమ్మ కుంట దగ్గర రెండుబైక్‌లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు. మృతులను గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.



Next Story

Most Viewed