- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చంద్రబాబు నేర్పించిన సంస్కారంతోనే సీఎం జగన్ను బూతులు తిట్టడం లేదని తెలంగాణ టీడీపీ నేతలు అన్నారు. బుధవారం ఏపీ టీడీపీ నేత పట్టాభిని పరామర్శించిన తెలంగాణ నేతలు జగన్ పై మండిపడ్డారు. అమరావతిని రాజధాని నుంచి తరలింపు చేస్తే జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని వాళ్లు వ్యాఖ్యానించారు. పట్టాభిని భయపెట్టాలని చూస్తే.. బెదిరిపోరని ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తారని టీటీడీపీ నేతలు హెచ్చరించారు.
Next Story