- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్సింగ్ సర్వీసెస్ (ఆప్కోస్)లో తమను విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ బోర్డు వెంటనే ఉపసంహరించాలని ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. సీఐటీయూతోపాటు టీటీడీలోని ఎస్డబ్ల్యూఎఫ్ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. తమ సమస్యను పరిష్కరించే వరకు నిరసన దీక్ష కొనసాగుతుందని ఔట్సోర్సింగ్ కార్మికులు స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు.
Next Story