- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : దర్శనాల సంఖ్యను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 9వేల మంది భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది.
కరోనా కారణంగా జులై 16 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన టీటీడీ… సెప్టెంబర్ నుంచి 20 వేల నుంచి 30వేల మందిని దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం జరగబోయే పాలకమండలి సమావేశంలో దర్శనాల సంఖ్య పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Next Story