- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుండి మే 31వ తేదీ వరకు ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం, పాక్షిక లాక్ డౌన్ క్రమంలో భక్తులు తమ దర్శన తేదీని మార్చుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. అయితే సంవత్సరం లోపు ఒకసారి మాత్రమే ఇలా మార్చుకోవచ్చని సూచించింది.
Next Story