- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి వివాదంపై టీటీడీ స్పష్టత ఇచ్చింది. నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారనేది అవాస్తవమని టీటీడీ తెలిపింది. వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదుకు 3 శాతం వడ్డీ మాత్రమే వస్తోందనీ టీటీడీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల కొనుగోలుతో టీటీడీకి 7శాతం వడ్డీ వస్తోందని తెలిపింది. అన్నదాన, బర్డ్, గో సంరక్షణ ట్రస్టులు టీటీడీ పైనే ఆధార పడ్డాయని తెలిపింది. అందుకే వడ్డీ ఆదాయం పెంచుకునేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయించినట్టు టీటీడీ తెలిపింది. రూల్ నెం. 80 ప్రకారం…ఎక్కడైనా పెట్టుబడి పెట్టేందుకు తమకు అనుమతి ఉందని టీటీడీ తెలిపింది. 1990లో విడుదల చేసిన 311 జీవోలో ఈ అంశాన్ని పేర్కొన్నారని టీటీడీ చెప్పింది.
Next Story