బ్రేకింగ్.. ఏసీబీకి చిక్కిన TSSPDCL ఏఈ..

by  |
bribe-ao
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంట్రాక్టర్​ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ టీఎస్​ఎస్పీడీసీఎల్‌కు చెందిన ఏఈ మధుకర్ రెడ్​హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పనులు పూర్తయినట్లు నివేదిక ఇచ్చేందుకు కాంట్రాక్టర్‌ను డబ్బులివ్వాలని ఏఈ మధుకర్​ఇబ్బంది పెడుతుండటంతో సదరు కాంట్రాక్టర్​ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్​ప్రకారం హైదరాబాద్​ నాగోల్‌లో కాంట్రాక్టర్​నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.


Next Story

Most Viewed