- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తప్పించుకున్న ఖైదీల కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పారిపోయిన నలుగురు నిందితులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పక్క రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఖైదీల గురించి ఎవరైనా సమాచారం అందిస్తే నగదు బహుమతి అందిస్తామని టీఎస్ పోలీసులు ప్రకటించారు.
Next Story