వారి ఆచూకీ చెబితే నగదు రివార్డు..

by  |
వారి ఆచూకీ చెబితే నగదు రివార్డు..
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తప్పించుకున్న ఖైదీల కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పారిపోయిన నలుగురు నిందితులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పక్క రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఖైదీల గురించి ఎవరైనా సమాచారం అందిస్తే నగదు బహుమతి అందిస్తామని టీఎస్ పోలీసులు ప్రకటించారు.


Next Story

Most Viewed