- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: ఖమ్మం పట్టణంలోని వివిధ పత్రికలు, ఛానళ్లలో పనిచేసే జర్నలిస్టులకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) చేయూతనందించారు. మంగళవారం ఎన్ఎస్పీ క్యాంపు రామాలయంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో రూ. 5 లక్షల విలువ చేసే కిట్లను యూనియన్ నాయకులు జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గాయత్రి రవి జర్నలిస్టుల కష్టాలను గుర్తించి సాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు అడపాల నాగేందర్, సయ్యద్ ఖదీర్, ఫొటో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Khammam, TUWJ, Journalist, Granite Merchant, donation
Next Story