- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దూసుకుపోతున్నారు. ఆరో విడతలో భాగంగా ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి మొక్కలు నాటిన ఆయన తాజాగా చర్లపల్లి జైలులో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఖైదీలతో కలిసి ఆయన జైలు ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఖైదీలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని.. సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తామని సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు.
Next Story